తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినవతెలంగాణ-మర్కుక్పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని కర్కపట్ల గ్రామంలో బయోటెక్ పార్క్-3లో ఏర్పాటు చేసిన శిరో ఫార్మా అత్యాధునిక ఔషధ ఉత్పత్తి కర్మాగారాన్ని ఆ సంస్థ చైర్మెన్ గోవిందారెడ్డి, మదుసూదన్లతో కలసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఫార్మా రంగానికి […] The post పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.