ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడకూడదని, రాజగోపాల్‌ అలా మాట్లాడటం సరికాదని పార్టీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్‌ రెడ్డి ఆవేదన, ఆందోళనను అర్థం చేసుకున్నామని, అయితే ఏం మాట్లాడినా అది పార్టీ అధిష్టానం దృష్టికి పోతుందన్నారు. సీఎంకి, తనకు మధ్య గ్యాప్‌ లేదని, ఎవరి పని వాళ్లు చేసుకొని ముందుకెళ్తున్నామన్నారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని, ఒకదానితో ఒకటి సమన్వయం ఉంటుందన్నారు. The post పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ | నిజం