జాతీయం · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పంజాబ్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉద్యోగుల నిరసన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యార్థులపై విరిగిన లాఠీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 5మూలాలు 2నమోదైన వాస్తవాలు 2
📌 వాస్తవాల పట్టిక
- సర్వీసుల క్రమబద్ధీకరణ, ఎనిమిది నెలల బకాయి జీతాల విడుదల ఉద్యోగుల డిమాండ్లని నివేదించారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉద్యోగులు ఖన్నా ప్రాంతంలో బుధవారం నిరసన చేపట్టారని నవతెలంగాణ నివేదించింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విద్యార్థులపై విరిగిన లాఠీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీహార్లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదనను ప్రతిబింబించింది. సీఎం సామ్రాట్ చౌదరి నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేయడమే కాక, జల ఫిరంగులు ప్రయోగించారు.
ఏటీసీల్లో వేతన వెతలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రా్రష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్టుగా ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న ట్రైనర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. మూడు నెలల వేతనాలు పెండింగ్లో పెట్టింది. దీనిపై ఆ ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెగింది.
జులై 2026
నిరసనలపై విరిగిన లాఠీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజస్తాన్లోని బవారాలో భారీ ర్యాలీ ప్రదర్శనకారుల పై జులుంజైపూర్ : పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా రాజస్తాన్లోని బన్స్వారా జిల్లాలో గురువారం నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై భారీ నిరసన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిని చెదరగొట్టడానికి పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యయి. “ప్రదర్శనకారులను శాంతియుతంగా నిరసన చేపట్టడగా..పోలీసు వారితో ఘర్షణకు దిగారు. నిరసనకారులు […] The post నిరసనలపై విరిగిన లాఠీ appeared first on Navatelangana.
‘ఉపాధి’ ఉద్యోగుల వేతన వెతలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– మూడు నెలలుగా విడుదల కాని వేతనాలు– ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు నవతెలంగాణ-మల్హర్ రావు గ్రామాల్లోని పేదలకు ఉపాధి పథకం (‘వీబీ జీరామ్ జీ) కింద పని కల్పించడంలో సిబ్బందే కీలక పాత్ర పోషిస్తారు. జాబ్ కార్డు కలిగిన కూలీలు వివిధ పనులు చేపట్టి ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం సజావుగా కొనసాగేందుకు వివిధ స్థాయిలలో సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాంటి సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో వీబీ-జీ […] The post ‘ఉపాధి’ ఉద్యోగుల వేతన వెతలు appeared first on Navatelangana.
పంజాబ్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉద్యోగుల నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జలంధర్: సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఎనిమిది నెలల బకాయి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉద్యోగులు బుధవారం ఖన్నా ప్రాంతంలో నిరసన చేపట్టారని నవతెలంగాణ నివేదించింది. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తుండగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసిందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.