తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పంటలు పరిశీలించిన ఏవో రాజు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పంటలు పరిశీలించిన ఏవో రాజు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- పంటలు పరిశీలించిన ఏవో రాజు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పంటలు పరిశీలించిన ఏవో రాజు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పురుగుల నివారణ చర్యలపై రైతులకు అవగాహననవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామ శివారు ప్రాంతంలో సాగుచేసిన సోయా పెసర పత్తి తదితర పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. పంటల పరిశీలనలో పంటలపై సోకిన పురుగుల నివారణ గురించి ఏవో వ్యవసాయ రైతులకు అవగాహన కల్పించారు. పంటలపై సోకిన పురుగుల నివారణ కోసం అధికారుల సలహాలు సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. ఈ పంటల పరిశీలనలో కోడిచెర గ్రామ ఏ ఈ ఓ రాజహిత […] The post పంటలు పరిశీలించిన ఏవో రాజు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.