తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- పేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మిడ్జిల్ పేద ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ఎర్ర సత్యం ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆయన చేసిన సేవలు మరువలేనివని స్తానిక నాయకులు కొనియాడారు. శనివారం మండలంలోని వాడియాల గేటు దగ్గర ఎర్ర శేఖర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు కోళ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా ఆయన చిత్రపటానికి పూలమాలసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు […] The post పేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.