తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-జన్నారంకాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల్లో సోషియాలజీ సబ్జెక్టులో జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల సౌమ్యశ్రీ రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. సౌమ్య శ్రీ మండల కేంద్రంలోని లిటిల్ హార్న్స్ పాఠశాలలో చదువుకొని 10 వ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ, ఇంటర్మీడియట్ కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో చదువుకొని 97శాతం, డిగ్రీ సెయింట్ ఫ్రాన్సిస్ హైదరాబాద్ లో పూర్తి చేశారు. భవిష్యత్తు లో సివిల్ సర్వీసెస్ అధికారిగా సేవలందించడమే […] The post పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.