ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-రామారెడ్డి ఫారం పాండుతో అనేక లాభాలు ఉన్నాయని ఏఈఓ రాకేష్ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ఏఈఓ రాకేష్ మాట్లాడుతూ.. ఫారం పాండు వలన నీటి నిలువ చేసి అవసరమైనప్పుడు పంటకు వినియోగించుకోవచ్చని, వర్షాభావ సమయంలో 1,2 తడులు పంటకు నీరు అందించవచ్చని, భూగర్భ జలాలు పెరుగుటకు దోహదపడుతుందని, నువ్వులు, కూరగాయలు, కొండ తోట వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా అదనపు […] The post ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఫారం పాండుతో ప్రయోజనాలు: ఏఈఓ రాకేష్ | నిజం