తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– బాధితురాలిని పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలునవతెలంగాణ – కామారెడ్డిరాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన సరోజ అనే గిరిజన ఒంటరి మహిళ రైతు మంగళవారం ఉదయం ఫారెస్ట్ అధికారుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సీపీఐ(ఎం) నాయకులు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫారెస్ట్ అధికారి జయశ్రీ వేధింపుల కారణంగానే గిరిజన మహిళ రైతు […] The post ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.