తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రాణాలు తీసిన అతివేగం ఇద్దరు దుర్మరణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రాణాలు తీసిన అతివేగం ఇద్దరు దుర్మరణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- ప్రాణాలు తీసిన అతివేగం ఇద్దరు దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రాణాలు తీసిన అతివేగం ఇద్దరు దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన కన్నయ్యలాల్ (25), దేరామ్ (24) నగరానికి వలసవచ్చి కొల్లూరులోని ఇంద్రారెడ్డి నగర్లో నివాసం ఉంటూ.. స్థానికంగా టైల్స్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.