తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రాణం పోసి.. నామకరణం చేసి మానవత్వాన్ని చాటుకున్న కేఎంసీ కమిషనర్ అగస్త్య
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రాణం పోసి.. నామకరణం చేసి మానవత్వాన్ని చాటుకున్న కేఎంసీ కమిషనర్ అగస్త్య
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ప్రాణం పోసి.. నామకరణం చేసి మానవత్వాన్ని చాటుకున్న కేఎంసీ కమిషనర్ అగస్త్య ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేశ్ - మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ పుట్టింది. పుట్టిన 12 రోజులకే చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.