తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మల్హర్ రావుకాటారం మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పిటిషన్ దారుడు అప్పాల భూమేష్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. గురువారం ఎంపీఓ ఉమాదేవి గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. పంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేశారు. నిధుల మంజూరు, ఖర్చులు, బిల్లులు, వౌచర్లు, తీర్మానాలు, అభివృద్ధి పనులు, చెల్లింపులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పంచాయతీకి వచ్చిన నిధులు ఏ […] The post ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.