ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ.. కార్యదర్శికి ఎంపీడీవో ఆదేశం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ.. కార్యదర్శికి ఎంపీడీవో ఆదేశం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ.. కార్యదర్శికి ఎంపీడీవో ఆదేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ.. కార్యదర్శికి ఎంపీడీవో ఆదేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలం హెచ్ కేలూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకరి షెడ్డు ఎలా తొలగిస్తారని, తొలగిస్తే ప్రతి ఒక్కరీ అక్రమ కబ్జాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ వీరేశం కుటుంబానికి మాజీ సర్పంచులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతూ శనివారం నాడు గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ షిండేను నిర్బంధం చేశారు. వీరేశం అనే వ్యక్తి షెడ్డును కూల్చివేయాలని గ్రామపంచాయతీ తీర్మానిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులు ఆ గ్రామంలో వివాదానికి దారితీసింది. […] The post ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ.. కార్యదర్శికి ఎంపీడీవో ఆదేశం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ.. కార్యదర్శికి ఎంపీడీవో ఆదేశం | నిజం