తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య.. కత్తులతో అతి దారుణంగా హతం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య.. కత్తులతో అతి దారుణంగా హతం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య.. కత్తులతో అతి దారుణంగా హతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య.. కత్తులతో అతి దారుణంగా హతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మండల కేంద్రంలోని జేబీ కాలనీలో ప్రిన్సిపాల్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్లు రూపారెడ్డి(48) కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.