ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రాజస్థాన్ లో భారీ ధర్నా చేపడుతాం:సీజేపీ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాజస్థాన్ లో భారీ ధర్నా చేపడుతాం:సీజేపీ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • రాజస్థాన్ లో భారీ ధర్నా చేపడుతాం:సీజేపీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రాజస్థాన్ లో భారీ ధర్నా చేపడుతాం:సీజేపీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్ జైపూర్ లో తమ ప్రతినిధులపై దాడి చేసిన బీజేపీ గుండాలను 48 గంటల్లో అరెస్ట్ చేయాలని, లేనియెడల జైపూర్ లో భారీ ధర్నా చేపడుతామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గేదెల కొట్టంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు CJP కార్యకర్త అశుతోష్ రంకా ప్రయత్నించినందువల్లే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలనలో విద్య నిర్లక్ష్యానికి గురైందని, మంత్రి కుక్కకు ఉన్న […] The post రాజస్థాన్ లో భారీ ధర్నా చేపడుతాం:సీజేపీ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రాజస్థాన్ లో భారీ ధర్నా చేపడుతాం:సీజేపీ | నిజం