ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రాణిపేట ప్రభుత్వ పాఠశాలకు వస్తువులు వితరణ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాణిపేట ప్రభుత్వ పాఠశాలకు వస్తువులు వితరణ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • రాణిపేట ప్రభుత్వ పాఠశాలకు వస్తువులు వితరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రాణిపేట ప్రభుత్వ పాఠశాలకు వస్తువులు వితరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మిడ్జిల్ మండల పరిధిలోని రాణిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శనివారం రూ. 15,000/- విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేశారు. పాఠశాలలోని రికార్డులు భద్రపరుచుకోవడానికి ఐదవ వార్డ్ మెంబర్ రహీం రూ.10,000/- విలువైన ఒక స్టీల్ బీరువా, అలాగే ప్రధానోపాధ్యాయుల కోసం ఒకటో వార్డు మెంబర్ శ్రీకాంత్ రూ. 5,000/- విలువైన ప్రత్యేక కుర్చీని, ఖలీల్ బృందం బ్యాగులు రూ.5000/- దాతలు పాఠశాల సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ మాట్లాడుతూ.. పాఠశాల అవసరాలను గుర్తించి, విద్యార్థుల రికార్డుల భద్రత కోసం బీరువా, […] The post రాణిపేట ప్రభుత్వ పాఠశాలకు వస్తువులు వితరణ appeared first on Navatelan
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రాణిపేట ప్రభుత్వ పాఠశాలకు వస్తువులు వితరణ | నిజం