తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్లో రైలు ఇంజిన్లో వ్యక్తి తల ఇరుక్కుపోవడం కలకలం రేపింది. మలుగూరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తల రైలు ఢీకొట్టడంతో ఇంజిన్లో చిక్కుకుపోయిందని పోలీసులు గుర్తించారు. రాత్రి చీకటిలో విషయం తెలియక లోకో పైలట్ సుమారు 15 కిలోమీటర్లు రైలును నడిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.