తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సాగు నీటికి తండ్లాట! బావులు తవ్విస్తున్న రైతులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సాగు నీటికి తండ్లాట! బావులు తవ్విస్తున్న రైతులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
సాగు నీటికి తండ్లాట! బావులు తవ్విస్తున్న రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వానకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. దీంతో బావుల కింద వరి సాగుచేసిన రైతులు ఆదిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. బావుల్లో నీరు అడుగంటి పోతుండడంతో క్రేన్ల సాయంతో పూడిక తీయడంతో పాటు మరింత లోతు తవ్విస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన గోనెల రమేశ్ రెండున్నర ఎకరాల్లో వరిసాగు చేసేందుకు పొలంలో వడ్లు చల్లాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.