తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
“సారంపల్లి”కి నివాళులర్పించిన పుల్లయ్య
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: “సారంపల్లి”కి నివాళులర్పించిన పుల్లయ్య
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- “సారంపల్లి”కి నివాళులర్పించిన పుల్లయ్య ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
“సారంపల్లి”కి నివాళులర్పించిన పుల్లయ్య ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – అశ్వారావుపేట సీపీఐ(ఎం) సీనియర్ నేత, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి ఆయిల్ఫామ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య నివాళులర్పించారు. హృదయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి సోమవారం మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం పార్టీ కార్యాలయం హైదరాబాద్ లో పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వంతో కలిసి పుల్లయ్య మల్లారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఆశయాల సాధనకు […] The post “సారంపల్లి”కి నివాళులర్పించిన పుల్లయ్య appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.