ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
  • సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ ఇటీవలే లొంగన్ రైతులు జుక్కల్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా హైబ్రిడ్ జొన్నలు కొనుగోలు నిర్వహించారు. అయితే విక్రయించిన జొన్నల డబ్బులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడంతో సోమవారం రైతులందరూ సొసైటీకి తరలివచ్చారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి రాకేష్ గౌడ్ ను నిలదీశారు. వెంటనే కార్యదర్శి సందిస్తూ.. అమ్మిన హైబ్రిడ్ జొన్నలు నాణ్యతగా లేవని, తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆ విషయం మాకు అప్పుడే చేప్పాల్సిందని, […] The post సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు | నిజం