తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్యుమరేషన్, డాటా ఎంట్రీ ప్రక్రియకు సంబంధించిన పనులను కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య సోమవారం పరిశీలించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించి,100 శాతం సర్ పనులు పూర్తయ్యేలా సూచనలు చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు బూత్ ల వారిగా […] The post సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.