ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సౌత్ జోనల్ సమావేశం..దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సౌత్ జోనల్ సమావేశం..దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • సౌత్ జోనల్ సమావేశం..దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సౌత్ జోనల్ సమావేశం..దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటక వేదికగా జరిగిన సౌత్ జోనల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం వినిపించాయి. డీలిమిటేషన్‌, కేంద్ర నిధుల పంపకం, రాష్ట్రాల హక్కులు, నదుల అనుసంధానం, అభివృద్ధి, కనెక్టివిటీ వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా నియోజకవర్గాలను కొనసాగించాలని కోరారు. ప్రస్తుత లోక్‌సభలోని 543 స్థానాలను యథాతథంగా కొనసాగిస్తూ, అదే స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. తమిళనాడు […] The post సౌత్ జోనల్ సమావేశం..దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం appeared first on
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సౌత్ జోనల్ సమావేశం..దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం | నిజం