తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Shishir Khanal: గంటల్లోనే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి.. 300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Nepal Flash Floods:300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- Nepal Flash Floods:300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- Shishir Khanal: గంటల్లోనే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి.. 300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Nepal Flash Floods:300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ కాట్మాండు: గంటల వ్యవధిలోనే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయినట్టు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ తెలిపారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. గురువారం నాటి వరదల్లో 160 మంది మృతిచెందినట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. రసువా ప్రాంతంలో వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదన్నారు. వేల సంఖ్యలో కుటుంబాలు ఇండ్లు కోల్పోయాయని, వారంతా గల్లంతు అయినట్లు ఆయన చెప్పారు. జల విలయం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. మానస సరోవరం యాత్ర […] The post Nepal Flash Floods:300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ appeared first on Navatelangana.
Shishir Khanal: గంటల్లోనే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి.. 300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Shishir Khanal: గంటల వ్యవధిలోనే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ తెలిపారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. గురువారం నాటి వరదల్లో 160 మంది మృతిచెందినట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. సుమారు 300 మంది భారతీయులు మిస్సింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.