ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sircilla: ఎగువ మానేరుకు పొంగిపొర్లుతున్న వరద.. ఆనందంలో ఆయకట్టు రైతులు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మత్తడి దూకుతున్న ఎగువ మానేరు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
మత్తడి దూకుతున్న ఎగువ మానేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జలాశయానికి భారీ వరదనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయానికి పై నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన జలాశయం నిండుకుండలా మారడంతో మత్తడి దూకుతోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువ మానేరులోకి ప్రస్తుతం 2,220 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం […] The post మత్తడి దూకుతున్న ఎగువ మానేరు appeared first on Navatelangana.
Sircilla: ఎగువ మానేరుకు పొంగిపొర్లుతున్న వరద.. ఆనందంలో ఆయకట్టు రైతులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sircilla: ఎగువ మానేరుకు పొంగిపొర్లుతున్న వరద.. ఆనందంలో ఆయకట్టు రైతులు! hmtvlive.com
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.