తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శ్రీకాంత్, గాయత్రికి ‘అర్జున ’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రీకాంత్, గాయత్రికి ‘అర్జున ’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- శ్రీకాంత్, గాయత్రికి ‘అర్జున ’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీకాంత్, గాయత్రికి ‘అర్జున ’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
2025 క్రీడా పురస్కారాల ప్రకటననవతెలంగాణ-న్యూఢిల్లీ తెలుగు తేజాలు ధనుష్ శ్రీకాంత్, పుల్లెల గాయత్రి గోపీచంద్లు అర్జున అవార్డులు దక్కించుకున్నారు. గత నాలుగేండ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ, పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడా పురస్కారాలకు ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (విశ్రాంత) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ క్రీడాకారులు, కోచ్లు, క్రీడా సంస్థలకు 2025 ఏడాదికి అవార్డులకు ప్రకటించింది. డెఫ్ఒలింపిక్స్లో పతకాలు కొల్లగొట్టిన పారా షూటర్, […] The post శ్రీకాంత్, గాయత్రికి ‘అర్జున ’ appeared first on Navatela
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.