తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తారావళీ సప్తకం పుస్తకావిష్కరణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తారావళీ సప్తకం పుస్తకావిష్కరణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఆగస్టు 2026
తారావళీ సప్తకం పుస్తకావిష్కరణ ధృవీకరించబడింది
మూసీ సాహిత్య ధార, మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి ధూళిపాళ అరుణ రచించిన తారావళీ సప్తకం (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తక సమగ్ర సంమీక్ష) పుస్తకావిష్కరణ – అంకితోత్సవ సభ ఈ నెల 5న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం మొదటి అంతస్తులో జరుగుతుంది. ఆచార్య సాగి కమలాకరశర్మ, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, గన్నమరాజు గిరిజా మనోహరబాబు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, శ్రీమతి పద్మశ్రీ చెన్నోజ్వల, […] The post తారావళీ సప్తకం పుస్తకావిష్కరణ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.