తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
టన్నెల్లోకి భారీగా చేరిన నీరు, శిథిలాలు..ఏడుగురు కార్మికులు మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: టన్నెల్లోకి భారీగా చేరిన నీరు, శిథిలాలు..ఏడుగురు కార్మికులు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- టన్నెల్లోకి భారీగా చేరిన నీరు, శిథిలాలు..ఏడుగురు కార్మికులు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టన్నెల్లోకి భారీగా చేరిన నీరు, శిథిలాలు..ఏడుగురు కార్మికులు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు, శిథిలాలు దూసుకురావడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు టన్నెల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో ప్రాజెక్టు ప్రాంతంలో 22 మంది పనిచేస్తుండగా, 14 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న కార్మికుల కోసం […] The post టన్నెల్లోకి భారీగా చేరిన నీరు, శిథిలాలు..ఏడుగురు కార్మికులు మృతి appeared
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.