ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ- హైదారబాద్ : టీపీసీసీలో పలు కీలక నియామకాలు జరిగాయి. టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెంను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది. అలాగే మీడియా, పబ్లిసిటీ విభాగం ఛైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సోషల్ మీడియా […] The post టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం | నిజం