తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
టీటీ విన్నర్ రిద్ధి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: టీటీ విన్నర్ రిద్ధి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
టీటీ విన్నర్ రిద్ధి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీబీఎస్ఈ క్లస్టర్-7 టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యంగ్ ప్యాడ్లర్ రిద్ధి తోరో సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జరిగిన ఈ టోర్నీ అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా నిలిచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.