తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తొర్లికొండ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తొర్లికొండ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- తొర్లికొండ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తొర్లికొండ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తొర్లికొండలో క్రీడాకారులకు సుమారు రూ.13,700 విలువైన వాలీబాల్ క్రీడా సామగ్రిని గ్రామానికి చెందిన బురుగు మహేందర్ గౌడ్ కుమార్తె బురుగు మధుమిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి, ముఖ్యంగా క్రీడారంగానికి తమ వంతు సహాయ […] The post తొర్లికొండ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.