తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
- ఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీ దిగజారుడు తనానికి నిదర్శనం– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోకినేపల్లినవతెలంగాణ-సత్తుపల్లి ప్రజా హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాడే సామాజిక, ప్రజా ఉద్యమకారులను ప్రధాని నరేంద్ర మోడీ ‘దిమాగీ నక్సలైట్లు’గా అభివర్ణించడం ప్రజాస్వామ్య సూత్రాలను అవమానించడమేనని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా నాయకుడు లాజర్ అధ్యక్షతన జరిగిన కల్లూరు డివిజన్ కమిటీ సమావేశంలో వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా […] The post ఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.