తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉన్న భూమంతా కోల్పోతున్నాం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉన్న భూమంతా కోల్పోతున్నాం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- ఉన్న భూమంతా కోల్పోతున్నాం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఉన్న భూమంతా కోల్పోతున్నాం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉన్న భూమి కోల్పోతున్నాం.. మాకు సరైన నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు మూసీ భూ బాధితులు. గాంధీ సరోవర్, మూసీ అభివృద్ధి మొదటి దశ పనుల్లో భాగంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని హైదర్గూడ గ్రామానికి చెందిన సుమారు 30 ఎకరాల స్థలానికి సంబంధించి మూసీ భూ బాధితలతో మూసీ అభివృద్ధి శాఖ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. అధికారులు మాట్లాడుతూ..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.