తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉన్నత చదువుల్లో గ్రామీణ ప్రాంత యువత రాణించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉన్నత చదువుల్లో గ్రామీణ ప్రాంత యువత రాణించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- ఉన్నత చదువుల్లో గ్రామీణ ప్రాంత యువత రాణించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉన్నత చదువుల్లో గ్రామీణ ప్రాంత యువత రాణించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-కుభీర్గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల్లో తమ ప్రతిభ మరింత కనబరచాలనీ విశ్వబ్రాహ్మణ సంఘ మండలాధ్యక్షడు మండాజీ లింబాద్రీ, మాజీ ఎంపీపీ తుమ్ రాజేశ్వర్ లు అన్నారు. మండల పరిధిలోని పార్టీ బీ గ్రామానికి చెందిన కండెల సునీల్-కావ్య కూతురు శివానీ ఎంబీబీఎస్ స్టేట్ 555 ర్యాంకు సాధించారు. ఈ క్రమంలో సోమవారం గ్రామస్తులు శివానీని అభినందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థిని శివానీ ఎంబీబీస్ సీటు […] The post ఉన్నత చదువుల్లో గ్రామీణ ప్రాంత యువత రాణించాలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.