ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వందేమాతర గేయం వివాదమెందుకయ్యింది?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వందేమాతర గేయం వివాదమెందుకయ్యింది?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
  • వందేమాతర గేయం వివాదమెందుకయ్యింది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వందేమాతర గేయం వివాదమెందుకయ్యింది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘వందేమాతరం’ – అనే మన జాతీయ గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రాసి, నూటాయాభై ఏండ్లయిన సందర్భంగా 8 డిసెంబర్ 2025న లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మో‌డీ మాట్లాడుతూ ‘‘వందేమాతరం గేయాన్ని నెహ్రూ ముక్కలు చేశారు. దాని ఫలితంగానే ఈ దేశం ముక్కలయ్యింది’’ అని ప్రకటించారు. వందేమాతర గేయం గూర్చి పూర్తి నిజాలు దేశ ప్రజలకు తెలియజేయకుండా, నెహ్రూ మీద అభాండాలు వేశారు. అలా మాట్లాడడం జాతిపిత గాంధీజీని, నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను, మౌలానా […] The post వందేమాతర గేయం వివాదమెందుకయ్యింది? appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వందేమాతర గేయం వివాదమెందుకయ్యింది? | నిజం