తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వర్షంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వర్షంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- వర్షంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వర్షంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం తాడు బిలోలి గ్రామంలో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఐదు ఇండ్లను తహసిల్దార్ శ్రవణ్ కుమార్ పరిశీలించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ తెలంగాణ శంకర్, ఉప సర్పంచ్ కుద్దూస్, మాజీ సర్పంచి రాజేశ్వర్, జిపిఓ అరుణ్, […] The post వర్షంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.