ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వీరులెందరో అమరులయ్యారు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వీరులెందరో అమరులయ్యారు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
  • వీరులెందరో అమరులయ్యారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వీరులెందరో అమరులయ్యారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాన్‌‌వెస్లీనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌బ్రీటీష్‌ ‌సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు. భగత్‌‌సింగ్‌‌తోపాటు వీరులెందరో అమరులయ్యారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలేని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దేశాన్ని పాలిస్తూ తిరోగమనంలోకి తీసుకెళుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇది దేశానికి అవమానకరమని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్‌‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయపతాకాన్ని జాన్‌‌వెస్లీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరికంతోపాటు కుల
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వీరులెందరో అమరులయ్యారు | నిజం