తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విషాదంగా విహార యాత్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విషాదంగా విహార యాత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
- విషాదంగా విహార యాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విషాదంగా విహార యాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్నేహితులతో కలిసి చేసిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని దూలపురం అటవీప్రాంతంలో ఉన్న నిషేధిత మాసలొద్ది జల పాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై జక్కుల సతీశ్ తెలిపిన వివ రాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన వైభవ్కుమార్ (18) హైదరాబాద్లోని విజ్ఞాన జ్యోతి (వీఎన్ఆర్) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.