ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో మంగళవారం మండల మేరు సంఘం ఆధ్వర్యంలో కుల గురువు సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ 676వ సజీవ సమాధి (పుణ్యతిథి) ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో కీర్తనకారులు పాంచాళ్ గోపాల్ మహరాజ్ గులాల్ భజన, కీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పండరీపురం విఠలేశ్వర భక్తులుగా సంత్ నామదేవ్ మహరాజ్ ప్రసిద్ధి పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల […] The post విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి | నిజం