తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వ్యవసాయ క్షేత్రంలో కేరళ హైస్కూల్ విద్యార్థులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వ్యవసాయ క్షేత్రంలో కేరళ హైస్కూల్ విద్యార్థులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- వ్యవసాయ క్షేత్రంలో కేరళ హైస్కూల్ విద్యార్థులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వ్యవసాయ క్షేత్రంలో కేరళ హైస్కూల్ విద్యార్థులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్కు చెందిన 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులు గురువారం నాగారం గ్రామంలోని రైతు ఎర్రబెల్లి వెంకటేశం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వరి నాటు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యార్థులు రైతును అడిగి పంట సాగుకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి నారు పంచి, వరి నాటు వేస్తూ వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ బి. రాజేందర్ […] The post వ్యవసాయ క్షేత్రంలో కేరళ హైస్కూల్ విద్యార్థులు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.