ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-నవాబు పేటవ్యవసాయ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్ధం పెసలు, కందులు, మినుములు, ఉలువలు, అలసంద విత్తనాలను అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యన్మంగండ్ల రైతు వేదికల్లో వివిధ రకాల చిరుధాన్యాలు, విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపి విత్తనాలు మేలైన దిగుబడులు ఇస్తాయని చెప్పారు. ఎల్ నినో ప్రభావం తట్టుకుని పండే పంటలు పండించాలని ఆయన సూచించారు. […] The post వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ | నిజం