తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్పరం చేయొద్దు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వ్యవసాయరంగాన్ని కార్పొరేట్పరం చేయొద్దు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్పరం చేయొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కేంద్ర ప్రభుత్వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. ఖైరతాబాద్ రైల్వే స్టేసన్ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా బయలుదేరిన ఆయా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.