తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యజమాని వాట్సాప్ డీపీతో మెసేజ్.. రూ.కోటి కొట్టేసిన నేరగాళ్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యజమాని వాట్సాప్ డీపీతో మెసేజ్.. రూ.కోటి కొట్టేసిన నేరగాళ్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- యజమాని వాట్సాప్ డీపీతో మెసేజ్.. రూ.కోటి కొట్టేసిన నేరగాళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యజమాని వాట్సాప్ డీపీతో మెసేజ్.. రూ.కోటి కొట్టేసిన నేరగాళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యజమాని పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి రూ.కోటి నగదును కాజేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. యూపీలోని లక్నోకు చెందిన 37 ఏళ్ల దీపక్ కుమార్ను అరెస్ట్ చేసి, న్యాయపరమైన ప్రక్రియ ద్వారా మోసపోయిన మొత్తం రూ.కోటిని బాధితుడికి తిరిగి అందేలా చర్యలు తీసుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.