తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ ప్రత్యేక కార్యక్రమం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ ప్రత్యేక కార్యక్రమం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- యువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ ప్రత్యేక కార్యక్రమం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ ప్రత్యేక కార్యక్రమం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ ఆలేరు రూరల్ యువ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, సినీకా క్రియేటర్స్ కౌన్సిల్, సినిమాటికా ఎక్స్పో సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న ఆలేరు మహిళా సమాఖ్య మీటింగ్ హాల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ చింతకింది మల్లేశం హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈ యజమానులు, యువ పారిశ్రామికవేత్తలు, క్రియేటివ్ రంగాల ప్రతిభావంతుల విజయగాథలను గుర్తించి, ప్రోత్సహించి ప్రపంచానికి పరిచయం చేయడం కార్యక్రమం […] The post యువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండ
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.