ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • 22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలోని (22ఏ) భూముల సమస్య పరిష్కారానికి అనుభవజ్ఞులైన రెవెన్యూ, రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ | నిజం