ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • 25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు శ్రీరామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్, కవి బండిరాజుల శంకర్ శతక సంపుటి శాంకరీయం పుస్తకావిష్కరణ సభ ఈనెల 25న శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఉంటుందని నిర్వాహకులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప సభాధ్యక్షులుగా, ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా, ప్రముఖ కవులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ భేరి సునీతా రామోహనరెడ్డి అతిథులుగా, డాక్టర్ […] The post 25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ | నిజం