తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాబడి రూ.59,642 కోట్లు, వ్యయం రూ.78,909 కోట్లుజులై నాటికే ద్రవ్యలోటు రూ.33,730 కోట్లురెవెన్యూ లోటు రూ.19,267 కోట్లుపెన్షన్లకే రూ.10,492 కోట్ల వ్యయంఅప్పులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వంగ్రాంట్ల విడుదలలో కేంద్రం వివక్షకాగ్ జులై నివేదికలో వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,263.59 కోట్ల ఆదాయం వస్తుందనీ, రూ.2,34,405.83 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.59,642.62 (24.72 శాతం) కోట్ల […] The post ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.