ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-సత్తుపల్లి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలుగు సాహితీ వనం 9వ వార్షికోత్సవంలో సత్తుపల్లికి చెందిన బాలసాహిత్య రచయిత ఆవుల పోతురాజు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన ఈ వేడుకలో‌ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్న ఈ సభలో అతిథులు పోతురాజును అభినందిస్తూ మాట్లాడారు. పేద కుటుంబంలో జన్మించిన పోతురాజు బాల సాహిత్యంలో చేస్తున్న కృషిని అతిథులు కొనియాడారు. అతని […] The post ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’ appeared first on Navatela
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’ | నిజం