తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అంజనాపాలెం సమీపంలోని గుట్టను జేసీబీలతో తవ్వి, రాత్రింబవళ్లు వందలాది ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.