తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పథకం అమలు ఉసేత్తని ప్రభుత్వంమండలంలో 1137 మంది ఎంపికసాయం పొందింది 37 మంది మాత్రమేనవతెలంగాణ – మల్హర్ రావురెక్కాడితే గాని డొక్కాడని భూమిలేని నిరుపేద ఉపాధి హామీ (వీబీ-జీ రామ్ జీ) కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అటకెక్కింది. కూలీల కష్టాల్లో తోడుంటాం..ఏటా ఆర్థిక భరోసా ఇస్తాం అంటూ పదే పదే చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపో యాయి. పథకం ప్రారంభంలో ఊరించిన ఉత్సాహం..ఆ తర్వాత నీరుగారి […] The post అటకెక్కిన ‘ఆత్మీయ భరోసా’ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.