తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటికి త్వరగా పరిష్కారం లభించేలా చొరవ చూపాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్ తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న కమిషనర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఒక మొక్కను […] The post బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.