తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బాక్సర్ల పసిడి పంచ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బాక్సర్ల పసిడి పంచ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
బాక్సర్ల పసిడి పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత యువ బాక్సర్లు విశ్వనాథ్ సురేశ్, గంగా ఆసియా అండర్-23 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో పసిడి పంచ్ విసిరారు. గురువారం జరిగిన ఫైనల్ బౌట్లలో భాగంగా మెన్స్ 50 కేజీ క్యాటగిరీలో విశ్వనాథ్.. 3-2తో దైచీ ఇవాయ్ (జపాన్)ను మట్టికరిపించి స్వర్ణం గెలిచాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.